నిమ్స్ ఆసుపత్రి పారా మెడికల్ నాయకులు గా గిరిజా మనోహర్
www.telangananurses.blogspot.com : నిమ్స్ ఆసుపత్రి లో నూతనంగా ఏనికైన పారా మెడికల్ నాయకులు గా మనోహర్ నిమ్స్ డైరెక్టర్ ను మంగళ వారం కలిసారు. సోమ వారం జరిగిన ఎన్నికల లో నిమ్స్ పారా మెడికల్ అద్యక్ష్ కూనిగా ఘన విజయం సాదించినందుకు గిరిజా మనోహర్ మరియు అతని బృందం అంత నిమ్స్ డైరెక్టర్ ను కలిసారు.మీరు ఏ విషయం అయిన మాకు పంపాలి అనుకుంటే telangana.medical@gmail.com కు మెయిలు చేయ వలసిందిగా కోరుకుంటునాను.

No comments:
Post a Comment